బాలీవుడ్ లో ఏక్తా కపూర్ గురించి తెలియనివారు లేరు. ఎన్ని విమర్శలు ఎదురైనా లాభం వస్తుందనుకుంటే అది ఎలాంటి పనైనా ఆమె చేయకుండా ఉండదు. ముందు బాలాజీ టెలిఫిల్మ్స్ ను స్థాపించి హిందీ సీరియళ్లను నిర్మించి ఆమె భారీ లాభాలను ఆర్జించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు జితేంద్ర కుమార్తె అయిన ఏక్తా కపూర్.. బాలీవుడ్ లో డర్టీ పిక్చర్, రాగిని ఎంఎంఎస్, లవ్ సెక్స్ ఔర్ దోకా, రాగిని ఎంఎంఎస్ 2 వంటి బోల్డ్ కంటెంట్ మూవీస్ ను నిర్మించింది. ప్రస్తుతం బోల్డ్ కంటెంట్ తోనే ట్రిపుల్ ఎక్స్ పేరుతో ఒక వెబ్ సిరీస్ ను కూడా తెరకెక్కిస్తోంది. సెక్స్ ప్రధాన అంశంగా మనదేశంలో రూపొందుతున్న తొలి వెబ్ సిరీస్ ఇదేనని వార్తలు వస్తున్నాయి. ఇందులో రిథ్విక్ ధంజానీ, శంతను మహేశ్వరి, అంకిత్ గేరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
బాలీవుడ్ లో ఏక్తా కపూర్ గురించి తెలియనివారు లేరు. ఎన్ని విమర్శలు ఎదురైనా లాభం వస్తుందనుకుంటే అది ఎలాంటి పనైనా ఆమె చేయకుండా ఉండదు. ముందు బాలాజీ టెలిఫిల్మ్స్ ను స్థాపించి హిందీ సీరియళ్లను నిర్మించి ఆమె భారీ లాభాలను ఆర్జించింది. ప్రముఖ బాలీవుడ్ నటుడు జితేంద్ర కుమార్తె అయిన ఏక్తా కపూర్.. బాలీవుడ్ లో డర్టీ పిక్చర్, రాగిని ఎంఎంఎస్, లవ్ సెక్స్ ఔర్ దోకా, రాగిని ఎంఎంఎస్ 2 వంటి బోల్డ్ కంటెంట్ మూవీస్ ను నిర్మించింది. ప్రస్తుతం బోల్డ్ కంటెంట్ తోనే ట్రిపుల్ ఎక్స్ పేరుతో ఒక వెబ్ సిరీస్ ను కూడా తెరకెక్కిస్తోంది. సెక్స్ ప్రధాన అంశంగా మనదేశంలో రూపొందుతున్న తొలి వెబ్ సిరీస్ ఇదేనని వార్తలు వస్తున్నాయి. ఇందులో రిథ్విక్ ధంజానీ, శంతను మహేశ్వరి, అంకిత్ గేరా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
No comments:
Post a Comment