వీఆర్వీ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 78.46 శాతం హాజరు - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, September 16, 2018

వీఆర్వీ పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 78.46 శాతం హాజరు

తెలంగాణ రాష్ట్రంలో 700 పోస్టుల వీఆర్వో భర్తీకి నేడు నిర్వహించిన పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. వీఆర్వో పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పది లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా వారిలో 78.46 శాతం హాజరయ్యారని టీఎస్పీఎస్సీ తెలిపింది. 31 జిల్లాల్లో 2,945 పరీక్ష కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షలు రాశారు. ఈ రోజు ఉదయం 11.00 నుంచి మధ్యాహ్నం 1.30 వరకు పరీక్ష జరిగింది.

వీఆర్వో ప్రశ్నపత్రం

No comments:

Post a Comment

Post Bottom Ad