ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియెట్లో ఈ ఏడాది ర్యాంకుల స్థానంలో గ్రేడింగ్ విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి బి.ఉదయలక్ష్మి చెప్పారు. ఈ నెల 28 నుంచి జరుగనున్న పరీక్షలను పకడ్బందీగా నిర్వహించడానికి అన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఫస్టియర్, సెకండియర్ కలిపి మొత్తం 10,26,891 మంది పరీక్షలకు హాజరవుతున్నారని ప్రకటించారు.
Post Top Ad
Friday, February 23, 2018
ఇంటర్ లోనూ ఈ ఏడాది నుంచి గ్రేడింగ్ విధానం
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment