చార్మీ నటించిన జ్యోతిలక్ష్మీ సినిమాకు ప్రజల్లో, అభిమానుల్లో మంచి స్పందన లభించింది. ఈ సందర్భంగా జూన్ 25 నాడు రవీంధ్రభారతిలో జ్యోతిలక్ష్మి సినిమా టీంను అభినందించారు. సినీ ప్రధాన కథానాయిక చార్మి, హీరో, ఇతర బృంద సభ్యులను అభినందించారు. దీంతో చార్మీని ఆర్ టీఐ కమిషనర్ విజయబాబు, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి, స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో పుష్పాభిషేకం చేశారు.
Post Top Ad
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment