వైకాపా అధినేత జగన్ మరో ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. తుపాను విలయ తాండవం చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేటి నుంచి ఆయన పర్యటన కొనసాగనుంది. సహాయక కార్యక్రమాలు పూర్తయ్యేంత వరకు ఆయన తుపాను ప్రభావిత ప్రాంతాల్లోనే ఉండబోతున్నారు. పర్యటన సందర్భంగా, తుపాను బాధితులను స్వయంగా కలుసుకుని, వారి కష్టసుఖాలు తెలుసుకుని, వారిని పరామర్శించడమే జగన్ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ కీలక నేత ధర్మాన ప్రసాదరావు తెలిపారు.
వైకాపా అధినేత జగన్ మరో ఓదార్పు యాత్రకు సిద్ధమయ్యారు. తుపాను విలయ తాండవం చేసిన ఉత్తరాంధ్ర జిల్లాల్లో నేటి నుంచి ఆయన పర్యటన కొనసాగనుంది. సహాయక కార్యక్రమాలు పూర్తయ్యేంత వరకు ఆయన తుపాను ప్రభావిత ప్రాంతాల్లోనే ఉండబోతున్నారు. పర్యటన సందర్భంగా, తుపాను బాధితులను స్వయంగా కలుసుకుని, వారి కష్టసుఖాలు తెలుసుకుని, వారిని పరామర్శించడమే జగన్ ప్రధాన లక్ష్యమని ఆ పార్టీ కీలక నేత ధర్మాన ప్రసాదరావు తెలిపారు.
No comments:
Post a Comment