తుపాను బాధితులకు పవన్ 50 లక్షల ఆర్థిక సాయం - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Tuesday, October 14, 2014

తుపాను బాధితులకు పవన్ 50 లక్షల ఆర్థిక సాయం


హుదూద్ తుపాన్ బాధితులకు ప్రముఖ నటుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ రూ.50 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ మొత్తాన్ని చెక్కును సీఎం చంద్రబాబుకు అందజేస్తానని తెలిపారు. ఇలాంటి సమయాల్లో రాజకీయాలకు అతీతంగా బాధితులను ఆదుకోవాలని పవన్ పిలుపునిచ్చారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో త్వరలోనే పర్యటిస్తానని చెప్పారు. 

No comments:

Post a Comment

Post Bottom Ad