కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అగ్ర నేతలు ఎల్ కే అద్వానీ, రాజ్ నాథ్ సింగ్ ప్రచారం చేయనున్నారు. ఏప్రిల్ 8న జరగనున్న సంకల్స సభతో వీరు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి సీటీ రవి తెలిపారు. అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్ కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని చెప్పారు.
No comments:
Post a Comment