విద్యుత్ ఛార్జీల పెంపు వినియోగదారులపై పిడుగుపాటు వంటిదని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. కిరణ్ సర్కారు ఇళ్లలో దీపాలను ఆర్పేస్తోందని విమర్శించారు. విపక్షాలు ఉద్యమాలు చేస్తుంటే కిరణ్ సర్కార్ నీరో చక్రవర్తి పాలన తలపిస్తోందన్నారు. పెంచిన ఛార్జీలు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. అవసరమనుకుంటే ఛార్జీల పెంపుపై న్యాయపోరాటం చేస్తామన్నారు.
విద్యుత్ ఛార్జీల పెంపు వినియోగదారులపై పిడుగుపాటు వంటిదని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. కిరణ్ సర్కారు ఇళ్లలో దీపాలను ఆర్పేస్తోందని విమర్శించారు. విపక్షాలు ఉద్యమాలు చేస్తుంటే కిరణ్ సర్కార్ నీరో చక్రవర్తి పాలన తలపిస్తోందన్నారు. పెంచిన ఛార్జీలు ప్రభుత్వం వెనక్కి తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. అవసరమనుకుంటే ఛార్జీల పెంపుపై న్యాయపోరాటం చేస్తామన్నారు.
No comments:
Post a Comment