వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోటీ చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ రాష్ట్రకార్యవర్గ సమావేశంలో ఈ మేరకు చర్చించినట్టు సమాచారం. అక్టోబర్లోనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వచ్చే అవకాశముందని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పనిచేయని నేతలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఖరి మార్చుకోకపోతే చర్యలుంటాయని హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ పటిష్టత కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. వచ్చేనెల 2నుంచి కేసీఆర్ నగర బాట పడతారని నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. త్వరలో తెలంగాణ మండలాల్లో బస్సుయాత్ర చేపడతారని కూడా చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోటీ చేయాలని టీఆర్ఎస్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. టీఆర్ఎస్ రాష్ట్రకార్యవర్గ సమావేశంలో ఈ మేరకు చర్చించినట్టు సమాచారం. అక్టోబర్లోనే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వచ్చే అవకాశముందని కేసీఆర్ అభిప్రాయపడుతున్నారు. మరోవైపు పనిచేయని నేతలపై కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఖరి మార్చుకోకపోతే చర్యలుంటాయని హెచ్చరించారు. గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీ పటిష్టత కోసం ప్రత్యేక దృష్టి పెట్టాలని కేసీఆర్ నిర్ణయించారు. వచ్చేనెల 2నుంచి కేసీఆర్ నగర బాట పడతారని నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. త్వరలో తెలంగాణ మండలాల్లో బస్సుయాత్ర చేపడతారని కూడా చెప్పారు.
No comments:
Post a Comment