ఉగాది రోజున తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో.. జగన్ చేతుల మీదుగా శనివారం (06-04-2019) ఉదయం 10 గంటలకు మేనిఫెస్టో విడుదలయ్యింది.
మేనిఫెస్టో ముఖ్యాంశాలు:
- రైతులకు ఉచితంగా బోర్లు.. కౌలు రైతులకు వడ్డీలేని రుణాలు
- రైతులకు పగడిపూట 9గంటల ఉచిత విద్యుత్
- రైతుల కోసం రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి
- ఆక్వా రైతులకు యూనిట్ రూపాయికే విద్యుత్
- రైతులకు రూ.12,500 చొప్పున నాలుగు దఫాలుగా రూ.50వేలు
- రైతు కుటుంబాలకు రూ.7లక్షలతో బీమా
- రైతులకు సున్నా వడ్డీకే రుణాలు
- వైద్యం ఖర్చు రూ. వెయ్యి దాటితే చాలు ఆరోగ్య శ్రీ పరిధిలోకి
- అన్ని రకాల వ్యాధులు ఆరోగ్య శ్రీ పరిధిలోకి
- ప్రభుత్వ ఆస్పత్రుల దశా దిశా మార్చడం
- కిడ్నీ సహా ధీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నెలకు రూ.10వేలు పింఛన్
- వృద్ధాప్య పింఛన్ రూ.3వేలకు పెంపు
- పింఛన్ అర్హత వయసు 65 నుంచి 60కు తగ్గింపు
- అగ్రిగోల్డ్ బాధితులకు రూ.1150 కోట్లు కేటాయింపు
- మూడు దశల్లో మద్యపాన నిషేధం
- ఖాళీగా ఉన్న లక్షా 30వేల ఉద్యోగాలు భర్తీ
- ఐదేళ్లలో 25 లక్షల ఇళ్లు నిర్మిస్తాం
- శ్రీవారి సన్నిధిలో తలుపులు తీసే అవకాశం గొల్లలకు కల్పించడం
No comments:
Post a Comment