హైదరాబాద్: తాను గుట్టు విప్పితే చంద్రబాబు, బాలకృష్ణలచరిత్ర రోడ్డున పడుతుందని ఎన్టీఆర్ రెండో భార్యల క్ష్మీపార్వతి హెచ్చరించారు. కుటుంబ గౌరవం కోసమేతాను మౌనంగా ఉన్నానన్న ఆమె.. వైసీపీ అధినేత జగన్అధికారంలోకి వస్తే తానేంటో చూపిస్తానని వ్యాఖ్యానించారు.అటు ఓ కోవర్టు(కోటి)తో తనపై నిందలు వేయించారన్న లక్ష్మీపార్వతి.. దీనిపై చట్టపరంగా ముందుకెళ్తానని చెప్పారు. ఆఆరోపణల వెనుక ఎవరున్నారో తెలిసిపోయిందన్నారు.
హైదరాబాద్: తాను గుట్టు విప్పితే చంద్రబాబు, బాలకృష్ణలచరిత్ర రోడ్డున పడుతుందని ఎన్టీఆర్ రెండో భార్యల క్ష్మీపార్వతి హెచ్చరించారు. కుటుంబ గౌరవం కోసమేతాను మౌనంగా ఉన్నానన్న ఆమె.. వైసీపీ అధినేత జగన్అధికారంలోకి వస్తే తానేంటో చూపిస్తానని వ్యాఖ్యానించారు.అటు ఓ కోవర్టు(కోటి)తో తనపై నిందలు వేయించారన్న లక్ష్మీపార్వతి.. దీనిపై చట్టపరంగా ముందుకెళ్తానని చెప్పారు. ఆఆరోపణల వెనుక ఎవరున్నారో తెలిసిపోయిందన్నారు.
No comments:
Post a Comment