సున్నా వడ్డీకే రుణాలిచ్చే పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారని తూర్పుగోదావరి జిల్లా కోరుకోండలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వైఎస్ జగన్ అన్నారు. బాబు ఇచ్చే రూ. 3 వేలకు ఆశపడి మోసపోవద్దని, ఎన్ని లక్షలు ఖర్చయినా ఫరవాలేదు.. ప్రతి విద్యార్థిని చదివిస్తానని చెప్పారు. నామినేషన్ పద్దతిలో సబ్ కాంట్రాక్ట్లు తీసుకువస్తున్నారని, చంద్రబాబు పాలనలో వరికి కనీస ధర లేదని జగన్ ఆరోపించారు.
సున్నా వడ్డీకే రుణాలిచ్చే పథకాన్ని చంద్రబాబు రద్దు చేశారని తూర్పుగోదావరి జిల్లా కోరుకోండలో జరిగిన ఎన్నికల ప్రచార సభలో వైఎస్ జగన్ అన్నారు. బాబు ఇచ్చే రూ. 3 వేలకు ఆశపడి మోసపోవద్దని, ఎన్ని లక్షలు ఖర్చయినా ఫరవాలేదు.. ప్రతి విద్యార్థిని చదివిస్తానని చెప్పారు. నామినేషన్ పద్దతిలో సబ్ కాంట్రాక్ట్లు తీసుకువస్తున్నారని, చంద్రబాబు పాలనలో వరికి కనీస ధర లేదని జగన్ ఆరోపించారు.
No comments:
Post a Comment