మహారాష్ట్ర అంబర్నాథ్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని వెళ్తోన్న కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి రామదాస్ అథవాలేను ఓ వ్యక్తి చెంప పగలగొట్టాడు. దీంతో మంత్రివర్యుల అనుచరులు ఆ వ్యక్తిని చితక్కొట్టారు. తర్వాత పోలీసులు అదుపుతోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడికి గల కారణాలు తెలియలేదు. దాడి చేసిన వ్యక్తి పేరు ప్రవీణ్ గోసావిగా గుర్తించారు.
మహారాష్ట్ర అంబర్నాథ్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని వెళ్తోన్న కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత మంత్రి రామదాస్ అథవాలేను ఓ వ్యక్తి చెంప పగలగొట్టాడు. దీంతో మంత్రివర్యుల అనుచరులు ఆ వ్యక్తిని చితక్కొట్టారు. తర్వాత పోలీసులు అదుపుతోకి తీసుకుని విచారిస్తున్నారు. దాడికి గల కారణాలు తెలియలేదు. దాడి చేసిన వ్యక్తి పేరు ప్రవీణ్ గోసావిగా గుర్తించారు.
No comments:
Post a Comment