తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని కేసీఆర్ కోవర్టులున్నారంటూ, వారిని తొలగిస్తేనే కాంగ్రెస్ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం ఆరోపించారు. కేసీఆర్కు అమ్ముడుపోయి, కాంగ్రెస్ తరఫున డమ్మీ అభ్యర్థులకు టికెట్లు దక్కేలా చూసి కాంగ్రెస్ను ఓడించాలనుకుంటున్నారని విమర్శించారు. హైకమాండ్ వెంటనే దీనిపై దృష్టి సారించి నిజమైన కాంగ్రెస్ నేతలకు టికెట్లు కేటాయించాలన్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇదిలా ఉంటే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి అభ్యర్థుల ఖరారు కోసం అధిష్టానంతో చర్చించేందుకు రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు.
తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని కేసీఆర్ కోవర్టులున్నారంటూ, వారిని తొలగిస్తేనే కాంగ్రెస్ విజయం సాధిస్తుందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి గజ్జెల కాంతం ఆరోపించారు. కేసీఆర్కు అమ్ముడుపోయి, కాంగ్రెస్ తరఫున డమ్మీ అభ్యర్థులకు టికెట్లు దక్కేలా చూసి కాంగ్రెస్ను ఓడించాలనుకుంటున్నారని విమర్శించారు. హైకమాండ్ వెంటనే దీనిపై దృష్టి సారించి నిజమైన కాంగ్రెస్ నేతలకు టికెట్లు కేటాయించాలన్నారు. ఈ విషయాన్ని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇదిలా ఉంటే టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్రెడ్డి అభ్యర్థుల ఖరారు కోసం అధిష్టానంతో చర్చించేందుకు రేపు మరోసారి ఢిల్లీ వెళ్లనున్నారు.
No comments:
Post a Comment