ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నాలుగున్నరేళ్లలో దాదాపు రూ. 5 లక్షల కోట్లను విదేశాలకు తరలించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు ప్రజా సమస్యలను గాలికొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాబు పాలన అంతా అవినీతి మయంగా తయారైందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు విదేశాలలో దాచుకున్న అక్రమార్జనను వెనక్కి రప్పిస్తామన్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు, ఆయన తనయుడు విదేశాలకు పారిపోకుండా వారి పాస్ పోర్ట్ లు సీజ్ చెయ్యాలన్నారు. రాష్ట్ర విభజనకి కారణం కాంగ్రెస్ అయితే దానికి సహకరించిది తెలుగుదేశం పార్టీయేనని చెప్పారు.
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నాలుగున్నరేళ్లలో దాదాపు రూ. 5 లక్షల కోట్లను విదేశాలకు తరలించారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి విమర్శించారు. చంద్రబాబు ప్రజా సమస్యలను గాలికొదిలేశారని ఆవేదన వ్యక్తం చేశారు. బాబు పాలన అంతా అవినీతి మయంగా తయారైందన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు విదేశాలలో దాచుకున్న అక్రమార్జనను వెనక్కి రప్పిస్తామన్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు, ఆయన తనయుడు విదేశాలకు పారిపోకుండా వారి పాస్ పోర్ట్ లు సీజ్ చెయ్యాలన్నారు. రాష్ట్ర విభజనకి కారణం కాంగ్రెస్ అయితే దానికి సహకరించిది తెలుగుదేశం పార్టీయేనని చెప్పారు.
No comments:
Post a Comment