2018 సంవత్సర క్రీడా పురస్కారాలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డును భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి లభించింది. కోహ్లీతో పాటు వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను కూడా ఖేల్రత్న అవార్డు అందుకోనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు చెందిన బ్యాడ్మింటన్ డబుల్స్ స్పెషలిస్ట్ ప్లేయర్ సిక్కి రెడ్డికి అర్జున అవార్డు, కోచ్ శ్రీనివాస్ దోణాచార్య అవార్డు లభించింది. ఈ అవార్డులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సెప్టెంబర్ 25న రాష్ట్రపతి భవన్లో అందిస్తారు.
2018 సంవత్సర క్రీడా పురస్కారాలను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ గురువారం వెల్లడించింది. క్రీడారంగంలో అత్యున్నత పురస్కారమైన రాజీవ్ ఖేల్ రత్న అవార్డును భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీకి లభించింది. కోహ్లీతో పాటు వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను కూడా ఖేల్రత్న అవార్డు అందుకోనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి తెలంగాణకు చెందిన బ్యాడ్మింటన్ డబుల్స్ స్పెషలిస్ట్ ప్లేయర్ సిక్కి రెడ్డికి అర్జున అవార్డు, కోచ్ శ్రీనివాస్ దోణాచార్య అవార్డు లభించింది. ఈ అవార్డులను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సెప్టెంబర్ 25న రాష్ట్రపతి భవన్లో అందిస్తారు.
No comments:
Post a Comment