సీఎం కేసీఆర్ ఇంటికి బాధిత బాలిక ప్రత్యూష! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, July 29, 2015

సీఎం కేసీఆర్ ఇంటికి బాధిత బాలిక ప్రత్యూష!

ఇటీవల హైదరాబాద్ నగరంలోని ఎల్బీ నగర్ లో పినతల్లి చేత చిత్రహింసలకు గురైన విద్యార్థిని ప్రత్యూష ను చూసి అందరూ చలించి పోయారు. దీంతో హైకోర్టు జడ్జి సైతం దీనిపై విచారణకు ఆదేశించారు. తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా ఆమె చికిత్స పొందుతున్న హస్పిటల్ కు వెళ్లి పరామర్శించారు. ప్రత్యూష పడిన కష్టాలను చూసి చలించి పోయారు సీఎం. ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన అనంతరం దగ్గరుండి నేనే ప్రత్యూష బాగోగులను చూస్తానని, సొంత ఇల్లు, ఉద్యోగం, పెళ్లికూడా తానే చేస్తానని హామీ ఇచ్చారు. ఈ మేరకు బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయిన ప్రత్యూష జడ్జి ముందు హాజరైన అనంతరం. సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad