బాలివుడ్ ఆరంగ్రేటానికి రెడీ అంటున్న శ్రీదేవి తనయ జాహ్నవి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, July 25, 2015

బాలివుడ్ ఆరంగ్రేటానికి రెడీ అంటున్న శ్రీదేవి తనయ జాహ్నవి

ఇంతవరకు ఎక్కువగా నటుల అనంతరం తరువాత తమ వారసత్వంగా పుత్రరత్నాలను సినీ రంగంలోకి దించేవారు. అయితే ఇటీవల కథానాయికల అనంతరం తమ వారసత్వంగా తమ ముద్దుల కూతుర్లను సినీ రంగంలోకి ఆహ్వానించి, తను ప్రయాణించే మార్గంలోనే పయనింప జేస్తున్నారు. ఇంతకు ముందు నటీ రాధ కూతురు, ఇలా కొందరు సీనియర్ కథానాయికలు తమ వారసులుగా తమ బంధువులనో.. లేదా తమ రక్తం పంచుకుపుట్టిన వారసులనో దింపుతున్నారు. దీంతో టాలీవుడ్ నుంచి బాలీవుడ్ స్థాయికి ఎదిగిన నటి శ్రీదేవి కూతురు జాహ్నవి బాలీవుడ్ లోకి రంగ ప్రవేశం చేయనున్నట్టు తెలుస్తోంది. దీనికి తమ తల్లిదండ్రులు శ్రీదేవి, బోనీకపూర్ దంపతులు పచ్చజెండా ఊపినట్లు తెలిసింది. 

No comments:

Post a Comment

Post Bottom Ad