హైదరాబాద్ః తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో ప్రతిపక్ష సభ్యులు తెలంగాణ తెలుగుదేశం సభ్యులను అధికార పార్టీ తెరాస సస్పెండ్ చేశారు. అంతేగాక బుధవారం గన్ పార్క్ వద్ద ధర్నాకు దిగిన తెదెపా సభ్యులను పోలీసులు అరెస్టు చేశారు. అధికారపార్టీ తెరాస చీటికిమాటికి ప్రతిపక్ష సభ్యులు సభకు ఆటంకం కలిగిస్తున్నారంటూ.. గవర్నర్ ప్రసంగంలో జాతీయ గీతాన్ని అవమానించేలా చేశారంటూ ... సభ్యులను 10 మంది సభ్యులను సభ నుంచి సస్పెండ్ చేశారు. తెరాస ప్రభుత్వం ప్రతిపక్షం లేకుండా బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారని గన్ పార్క్ వద్ద తెదెపా ఎమ్మెల్యేలు నిరసన, ధర్నా చేపట్టారు. ధర్నాలో ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, మాగంటి గోపినాథ్, ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు పాల్లొన్నారు.
Post Top Ad
Wednesday, March 11, 2015
తెలంగాణ తెదేపా ఎమ్మెల్యేల అరెస్టు
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment