బియాస్ నదిలో గల్లంతైన వారిలో , మరో రెండు మృతదేహాలు దోరికాయి. పండో రిజర్వాయర్ దగ్గర లభ్యమైన మృతదేహాలను అధికారులు బయటికి తీశారు. అధికారులు వీటిలో ఒకదానిని తరుణ్ మృతదేహంగా గుర్తించారు.
No comments:
Post a Comment