ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Thursday, June 19, 2014

ఎమ్మెల్యేలతో వైఎస్ జగన్ బ్రేక్ ఫాస్ట్ మీటింగ్


హైదరాబాద్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ ఎమ్మెల్యేలతో బ్రేక్ ఫాస్ట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఉదయం తొమ్మిది గంటలకు ఆయన లోటస్ పాండ్ లో పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చలు జరుపుతున్నారు. ఉదయం 11 గంటలకు అసెంబ్లీ ఆవరణలోని మహాత్మా గాంధీ, అంబేద్కర్ విగ్రహాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నివాళులు అర్పించనున్నారు.  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు లోటస్ పాండ్ నుంచి  అసెంబ్లీకి బస్సులో రానున్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad