టైటానియం కుంభకోణంలో నిందితుడుగా ఉన్న కేవీపీ రామచంద్రరావుపై వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎందుకు మాట్లాడడం లేదని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తున్నారు. అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డికి కేవీపీ ఆత్మగా ఉన్నారని చంద్రబాబు విమర్శించారు. కుంభకోణంలో ఇద్దరి భాగస్వామ్యం ఉందని ఆయన విమర్శించారు. దీనిపై వైఎస్ జగన్ ఎందుకు మాట్లాడడం లేదన్నారు.
Post Top Ad
Friday, April 25, 2014
కేవీపీ గురించి జగన్ ఎందుకు మాట్లాడడం లేదు?
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment