రాష్ట్రం విడిపోతే నీటియుద్ధాలు వస్తాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన రైతులు సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్ ను కలిశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ... రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమ సంక్షోభంలో పడిపోతుందని అన్నారు. రాయలసీమ రైతు సమస్యలు పరిష్కరించాకే రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇచ్చిన తర్వాతే రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలని అన్నారు.
రాష్ట్రం విడిపోతే నీటియుద్ధాలు వస్తాయని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. రాయలసీమ ప్రాంతానికి చెందిన రైతులు సోమవారం క్యాంపు కార్యాలయంలో సీఎం కిరణ్ ను కలిశారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ... రాష్ట్ర విభజన జరిగితే రాయలసీమ సంక్షోభంలో పడిపోతుందని అన్నారు. రాయలసీమ రైతు సమస్యలు పరిష్కరించాకే రాష్ట్ర విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రజలకు స్పష్టత ఇచ్చిన తర్వాతే రాష్ట్ర విభజన ప్రక్రియపై కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్లాలని అన్నారు.
No comments:
Post a Comment