'మీ డబ్బు మీ చేతికి' - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, March 30, 2013

'మీ డబ్బు మీ చేతికి'


నగదు బదిలీ పథకం ద్వారా 'మీ డబ్బు మీ చేతికి' చేరుతుందని కేంద్రమంత్రి జైరాం రమేష్ అన్నారు. శనివారం ఆయన చంద్రగిరి సభలో మాట్లాడుతూ వంద రోజుల్లో నగదు బదిలీ పథకం అమలు కాబోతుందన్నారు. రాష్ట్రంలోని చిత్తూరుతో పాటు నిజామాబాద్, నల్గొండ ,తూర్పుగోదావరి, శ్రీకాకుళం,గుంటూరు, ఆదిలాబాద్ జిల్లాల్లో తర్వలోనే 

నగదు బదిలీ పథకం ద్వారా లబ్దిదారులకు డబ్బు చేరబోతుందని జైరాం రమేష్ వెల్లడించారు. ఇక నుంచి ఎవరూ బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు.

No comments:

Post a Comment

Post Bottom Ad