వెన్నుముక లేని మనిషిలా ఈఆర్సీ: మోత్కుపల్లి - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Saturday, March 30, 2013

వెన్నుముక లేని మనిషిలా ఈఆర్సీ: మోత్కుపల్లి


విద్యుత్ ఛార్జీలు పెంచితే సహించేది లేదని టీడీపీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను ఆమోదించవద్దంటూ టీడీపీ 

ఎమ్మెల్యేలు శనివారం ఈఆర్ సీ ఛైర్మన్ ను కోరారు. వెన్నుముక లేని మనిషిలా ఈఆర్ సీ వ్యవహిస్తోందని వారు మండిపడ్డారు. ఛార్జీలు పెంచితే ఉద్యమాలు ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు.

No comments:

Post a Comment

Post Bottom Ad