విద్యుత్ ఛార్జీలు పెంచితే సహించేది లేదని టీడీపీ ఎమ్మెల్యేలు హెచ్చరించారు. విద్యుత్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను ఆమోదించవద్దంటూ టీడీపీ
ఎమ్మెల్యేలు శనివారం ఈఆర్ సీ ఛైర్మన్ ను కోరారు. వెన్నుముక లేని మనిషిలా ఈఆర్ సీ వ్యవహిస్తోందని వారు మండిపడ్డారు. ఛార్జీలు పెంచితే ఉద్యమాలు ఉధృతం చేస్తామని వారు స్పష్టం చేశారు.
No comments:
Post a Comment