వెస్టిండీస్లో జరుగుతున్న టీ20 ప్రపంచకప్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత్ సెమీస్లో తలపడే ప్రత్యర్థి ఎవరో తేలింది. ఈ నెల 23న శుక్రవారం జరిగే రెండో సెమీస్లో హర్మన్ప్రీత్ కౌర్ సేన ఇంగ్లండ్తో తలపడనుంది. ఆదివారం అర్ధరాత్రి వెస్టిండీస్తో జరిగిన లీగ్ మ్యాచ్లో పరాజయం పాలైన ఇంగ్లండ్... గ్రూప్ ‘ఎ’లో రెండో స్థానంలో నిలిచింది. దీంతో గ్రూప్ ‘బి’ టాపర్ భారత్ను ఆ జట్టు ఎదుర్కోనుంది. తొలి సెమీస్లో వెస్టిండీస్తో , ఆస్ట్రేలియా తలపడనుంది.
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment