విశాఖపట్నం ఎయిర్పోర్టులో వైఎస్ జగన్పై జరిగిన దాడిని మానవతా దృక్పథంతో ఖండించానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. బాబుకు భయం పట్టుకున్నందుకే జగన్ పై దాడిని ఖండించడం కూడా తప్పే అంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులెవరూ ప్రశాంతంగా తిరగే పరిస్థితులు లేవని ఆయన అన్నారు. శాంతి భద్రతలు కాపాడే దమ్ము, ధైర్యం బాబుకు లేవని ధ్వజమెత్తారు. బాబు మానసిక వ్యాధితో మాట్లాడుతున్నారన్నారు. ఆపరేషన్ గరుడ సృష్టి కర్త బాబేనని ఆయన అన్నారు. ఓ నటుడు చెప్పిన కల్పిత కథను చదివే స్దాయికి సీఎం దిగజారిపోయారన్నారు.
విశాఖపట్నం ఎయిర్పోర్టులో వైఎస్ జగన్పై జరిగిన దాడిని మానవతా దృక్పథంతో ఖండించానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. బాబుకు భయం పట్టుకున్నందుకే జగన్ పై దాడిని ఖండించడం కూడా తప్పే అంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులెవరూ ప్రశాంతంగా తిరగే పరిస్థితులు లేవని ఆయన అన్నారు. శాంతి భద్రతలు కాపాడే దమ్ము, ధైర్యం బాబుకు లేవని ధ్వజమెత్తారు. బాబు మానసిక వ్యాధితో మాట్లాడుతున్నారన్నారు. ఆపరేషన్ గరుడ సృష్టి కర్త బాబేనని ఆయన అన్నారు. ఓ నటుడు చెప్పిన కల్పిత కథను చదివే స్దాయికి సీఎం దిగజారిపోయారన్నారు.
No comments:
Post a Comment