తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేసినా వంద స్థానాల్లో డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అసలు అన్ని స్థానాల్లో బీజేపీకి అభ్యర్థులు లేరని చెప్పారు. ఇతర పార్టీల్లో టికెట్లు రానివారిని చేర్చుకొని సీట్లు ఇవ్వాలని చూస్తుందని చెప్పారు. అమిత్షా భారతీయ జూటా పార్టీ అధ్యక్షుడని అభివర్ణించారు. కేసీఆర్ మోదీ కలిసి కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ పోటీ చేసినా వంద స్థానాల్లో డిపాజిట్ గల్లంతు కావడం ఖాయమని తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. అసలు అన్ని స్థానాల్లో బీజేపీకి అభ్యర్థులు లేరని చెప్పారు. ఇతర పార్టీల్లో టికెట్లు రానివారిని చేర్చుకొని సీట్లు ఇవ్వాలని చూస్తుందని చెప్పారు. అమిత్షా భారతీయ జూటా పార్టీ అధ్యక్షుడని అభివర్ణించారు. కేసీఆర్ మోదీ కలిసి కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నారని మండిపడ్డారు. టీఆర్ఎస్కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అని తెలిపారు.
No comments:
Post a Comment