శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరానికి వెళ్తున్న జెట్ ఎయిర్ వేస్ సంస్థకు చెందిన విమానం త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. మధ్యాహ్నం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన విమానం 12 గంటల ప్రాంతంలో ఇండోర్ సమీపానికి చేరగానే ఇంజిన్ పనిచేయకపోవడంతో పైలట్ వెంటనే విమానాన్ని కిందకు దించివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటన జరిగినప్పుడు విమానంలో 96 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది ఉన్నారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి మధ్యప్రదేశ్ లోని ఇండోర్ నగరానికి వెళ్తున్న జెట్ ఎయిర్ వేస్ సంస్థకు చెందిన విమానం త్రుటిలో పెను ప్రమాదం నుంచి బయటపడింది. మధ్యాహ్నం 11 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరిన విమానం 12 గంటల ప్రాంతంలో ఇండోర్ సమీపానికి చేరగానే ఇంజిన్ పనిచేయకపోవడంతో పైలట్ వెంటనే విమానాన్ని కిందకు దించివేశాడు. దీంతో పెను ప్రమాదం తప్పింది. సంఘటన జరిగినప్పుడు విమానంలో 96 మంది ప్రయాణికులు, విమాన సిబ్బంది ఉన్నారు.
No comments:
Post a Comment