హైదరాబాద్: పోలవరం ఆర్డినెన్స్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించడాన్ని నిరసిస్తూ జేఏసీ ఇచ్చిన బంద్ పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా అఖిలపక్షం ఆధ్వర్యంలో ఆందోళనలు, నిరసనలు హోరెత్తుతున్నాయి. కేంద్రం తీరుపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతున్నాయి. బంద్ కారణంగా బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. హైదరాబాద్లోని ఎంజీబీఎస్లో 3,560 బస్సులు నిలిచిపోయాయి. మరికోన్ని చోట్ల బస్సులు నడుస్తున్నాయి.
Post Top Ad
Saturday, July 12, 2014
పోలవరం బిల్లుపై భగ్గుమన్న తెలంగాణ
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment