హైదరాబాద్: పోలవరం ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించి కేంద్రం రెండు ప్రాంతాలకు అన్యాయం చేస్తుందని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం చేప్పారు.. పోలవరం ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ పై టీజేఏసీ నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీలను ముంచి ప్రాజెక్టు కడతామంటే ఊరుకోమని హెచ్చరించారు. కాంట్రాక్టర్లకు రూ.20 వేల కోట్లు పంచేందుకే పోలవరం నిర్మాణం చేపడుతున్నారని మండిపడ్డారు. ఏడు మండలాలను ఏపీలో కలిపి న్యాయం చేస్తామంటే ఎలా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. సాగునీటి కోసం వేరో మార్గాలుకూడ ఉన్నాయి.అని అన్నారు.
హైదరాబాద్: పోలవరం ఆర్డినెన్స్ బిల్లును ఆమోదించి కేంద్రం రెండు ప్రాంతాలకు అన్యాయం చేస్తుందని తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం చేప్పారు.. పోలవరం ఆర్డినెన్స్కు వ్యతిరేకంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ పై టీజేఏసీ నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడుతూ ఆదివాసీలను ముంచి ప్రాజెక్టు కడతామంటే ఊరుకోమని హెచ్చరించారు. కాంట్రాక్టర్లకు రూ.20 వేల కోట్లు పంచేందుకే పోలవరం నిర్మాణం చేపడుతున్నారని మండిపడ్డారు. ఏడు మండలాలను ఏపీలో కలిపి న్యాయం చేస్తామంటే ఎలా? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. సాగునీటి కోసం వేరో మార్గాలుకూడ ఉన్నాయి.అని అన్నారు.
No comments:
Post a Comment