న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. పెట్రోల్ ధర లీటర్ కు 1.69 రూపాయిలు పెరిగింది. డీజిల్ ధరను లీటర్ కు 50 పైసలు పెంచారు. సోమవారం అర్ధరాత్రి నుంచి ధరలు అమల్లోకి వస్తాయి. ఇటీవల రైల్వే చార్జీలను భారీగా పెంచగా, తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. దీనివల్ల ప్రజలపై నేరుగా భారం పడనుంది.
Post Top Ad
Monday, June 30, 2014
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment