స్వాతంత్ర వేడుకలకు సిద్ధమవుతున్న గోల్కొండ కోట - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Wednesday, August 06, 2014

స్వాతంత్ర వేడుకలకు సిద్ధమవుతున్న గోల్కొండ కోట

మొదలైన పోలీస్ రిహార్సల్స్
హైదరాబాద్ః తెలంగాణ రాష్ర్ట కళ సాకారమైన వేళ... ప్రతి ఏడాది ఆంధ్ర ప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వము స్వాతంత్ర్య వేడుకలను ప్రతి ఏడాది సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించేవారు. అయితే దేశంలో 29వ రాష్ర్టంగా ఏర్పడిన తెలంగాణ రాష్ర్ట ప్రభుత్వం ప్రతి ఏడాది జరిగే పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించకుండా ఈ సారి కొత్తగా గోల్కొండ కోటలో నిర్వహించాలని తెలంగాణ రాష్ర్ట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఇందుకు అనుగుణంగా చకచకా స్వాతంత్ర్య వేడుకల వేదిక సిద్ధమవుతోంది. దీనికి బుధవారం  పోలీసులు కోటను స్వాధీనం చేసుకొని, రిహార్సల్స్ నిర్వహించారు.  రిహార్సల్స్ చిత్ర మాలిక చూడండి.






No comments:

Post a Comment

Post Bottom Ad