హైదరాబాద్;ఎంసెట్ పరీక్షను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇక నుంచి ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్, మెడికల్లో ప్రవేశాలు కల్పించాలని ఏపీ సర్కార్ అనుకుంటుంది. తమిళనాడులో అమలులో ఉన్న ఈ విధానంపై అధ్యయనం చేయడానికి ఒక కమిటీని నియమించనుంది. ఈ కమిటీ త్వరలో తమిళనాడు వెళ్లనుంది. ప్రస్తుతం ఎంసెట్ విధానం ద్వారా ఇంజనీరింగ్, మెడికల్ సీట్లు కేటాయింపు జరుగుతోంది. ఈ విధానాన్ని పూర్తిగా మార్చివేసే ఆలోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లుగా సమాచారం. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ మార్కుల ఆధారంగా ఇంజనీరింగ్, మెడికల్లో ప్రవేశాలు కల్పించాలని యోచిస్తోంది
Post Top Ad
Friday, July 25, 2014
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment