ఏప్రిల్ 5 తేదిన ఢిల్లీలోని దక్షిణపురి ప్రాంతంలో ఓ యువకుడి చేతిలో దాడికి గురై, రోడ్ షోను హఠాత్తుగా రద్దు చేసుకున్న ఆప్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్కు మరో సారి చేదు అనుభవం ఎదురైంది. ఈ సారి దేశ రాజధాని ఢిల్లీలో గుర్తు తెలియని వ్యక్తి కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించాడు. ఢిల్లీలోని సుల్తాన్ పురిలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో కేజ్రివాల్ కంటికి గాయంకావడంతో ప్రచారాన్ని కేజ్రివాల్ అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. దాడి చేసిన వ్యక్తిపై ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు ప్రతిదాడి చేశారనుకోండి.. అది వేరే విషయం!!
ఏప్రిల్ 5 తేదిన ఢిల్లీలోని దక్షిణపురి ప్రాంతంలో ఓ యువకుడి చేతిలో దాడికి గురై, రోడ్ షోను హఠాత్తుగా రద్దు చేసుకున్న ఆప్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్కు మరో సారి చేదు అనుభవం ఎదురైంది. ఈ సారి దేశ రాజధాని ఢిల్లీలో గుర్తు తెలియని వ్యక్తి కేజ్రీవాల్ చెంప చెల్లుమనిపించాడు. ఢిల్లీలోని సుల్తాన్ పురిలో ఎన్నికల ప్రచారం చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ దాడిలో కేజ్రివాల్ కంటికి గాయంకావడంతో ప్రచారాన్ని కేజ్రివాల్ అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది. దాడి చేసిన వ్యక్తిపై ఆమ్ ఆద్మీ పార్టీ మద్దతుదారులు ప్రతిదాడి చేశారనుకోండి.. అది వేరే విషయం!!
No comments:
Post a Comment