మోడీ-పవన్ జోడీపై 'చిరు' అసంతృప్తి! - Vision Andhra - Telugu News | Latest Telugu News | Telugu News Online | Andhra & Telangana New

Breaking

Post Top Ad

Sunday, March 23, 2014

మోడీ-పవన్ జోడీపై 'చిరు' అసంతృప్తి!

బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీతో  తన తమ్ముడు, జన సేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ భేటీ అవడంపై కేంద్ర మంత్రి చిరంజీవి అసంతృప్తి వ్యక్తం చేశారు. లౌకికవాది అని చెప్పుకుంటున్న పవన్ మతతత్వ బీజేపీని కలవడాన్ని తప్పుపడుతున్నానన్నారు. గుజరాత్‌లోని గోధ్రా నరమేథం, అల్లర్లలో మోడీ పాత్రపై పవన్ కల్యాణ్ కు అవగాహన ఉందా? అని ప్రశ్నించారు. ఇవేవీ తెలియకుండా పవన్ కల్యాణ్ మోడీతో చేతులు కలపడం ఆశ్చర్యంగా ఉందన్నారు.

No comments:

Post a Comment

Post Bottom Ad