తెలంగాణ పొలిటికల్ జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం ముగిసింది. ఏప్రిల్ 3వ తేదీన మరోసారి సమావేశం కానున్నట్లు టీ. జేఏసీ కన్వీనర్ కోదండరామ్ తెలిపారు. ఆ భేటీలో విజయవాడ సడక్ బంద్, ఛలో అసెంబ్లీల తేదీలను ఖరారు చేస్తామని ఆయన శనివారమిక్కడ పేర్కొన్నారు. బెంగళూరు సడక్ బంద్లో లోపాలుంటే సమీక్షించుకుంటామని ఆయన తెలిపారు. ప్రభుత్వం అరెస్ట్ల ద్వారా ఉద్యమాన్ని ఆపాలని చూస్తోందని ఆయన ఆరోపించారు.
Post Top Ad
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment