గుంటూరు: ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం
మంగళగిరి పట్టణానికి వైసీపీ నేత జగన్ మోహన్
రెడ్డి రానున్నారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆళ్ల
రామకృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కాండ్రు కమల పార్టీ నేతలు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అభిమానులు, కార్యకర్తలు అధికంగా ఈ సభకు రావాలని వారు పిలుపునిచ్చారు.
No comments:
Post a Comment