తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవడానికి ఇంకా 24 గంటలు మాత్రమే ఉంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన రాజకీయ నేతల గెలుపోటములపై ఎవరికి వారే పైపైకి ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదు కావడంపై అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. రేపు(మంగళవారం) ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 44 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడవడానికి ఇంకా 24 గంటలు మాత్రమే ఉంది. ఈవీఎంలలో నిక్షిప్తమైన రాజకీయ నేతల గెలుపోటములపై ఎవరికి వారే పైపైకి ధీమా వ్యక్తం చేస్తున్నారు. గతంలో కంటే ఎక్కువగా పోలింగ్ శాతం నమోదు కావడంపై అంచనాలు తలకిందులయ్యే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. రేపు(మంగళవారం) ఉదయం 8గంటలకు కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 44 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
No comments:
Post a Comment