ఉత్తరప్రదేశ్లో తొమ్మిదో తరగతి చదువుతున్న దీపక్ అనే బాలుడు చలి నుంచి తప్పించుకుకోవడానికి ఇంటికింద బేస్మెంట్లో తండ్రి నడుపుతున్న బిస్కట్ ఫ్యాక్టరీలో ఉన్న ఓవెన్లో దూరాడు. కానీ అందులోని వేడికి తట్టుకోలేక తల్లడిల్లి మృతిచెందాడు. అయితే ఓవెన్ నుంచి చెడువాసన రావడాన్ని గమనించిన కుటుంబసభ్యులు షాక్కు గురయ్యారు. స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే బాలుడు మృతి చెందాడని తెలుసుకుని బోరున విలపించారు.
ఉత్తరప్రదేశ్లో తొమ్మిదో తరగతి చదువుతున్న దీపక్ అనే బాలుడు చలి నుంచి తప్పించుకుకోవడానికి ఇంటికింద బేస్మెంట్లో తండ్రి నడుపుతున్న బిస్కట్ ఫ్యాక్టరీలో ఉన్న ఓవెన్లో దూరాడు. కానీ అందులోని వేడికి తట్టుకోలేక తల్లడిల్లి మృతిచెందాడు. అయితే ఓవెన్ నుంచి చెడువాసన రావడాన్ని గమనించిన కుటుంబసభ్యులు షాక్కు గురయ్యారు. స్థానిక ఆస్పత్రికి తీసుకెళ్లేసరికే బాలుడు మృతి చెందాడని తెలుసుకుని బోరున విలపించారు.
No comments:
Post a Comment