ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 25 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలు, అధికార టీడీపీ 5 స్థానాలు కైవసం చేసుకుంటాయని రిపబ్లిక్–సీ వోటర్ సర్వేలో తేలింది. ఆంధ్రప్రదేశ్లో ఓట్లశాతం పరంగా చూస్తే వైఎస్సార్సీపీకి 41.2 శాతం, టీడీపీకి 31.2 శాతం, బీజేపీకి 11.3 శాతం, కాంగ్రెస్కు 9.3 శాతం ఓట్లు దక్కుతాయి. కేంద్రంలో ఎన్డీయే సాధారణ మెజారిటీకి చేరువగా వస్తుందని, యూపీఏ వంద సీట్లకు పైగా గెలుచుకుంటుందని సర్వేలో వచ్చింది.
ఇప్పటికిప్పుడు లోక్సభ ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లోని మొత్తం 25 సీట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 20 స్థానాలు, అధికార టీడీపీ 5 స్థానాలు కైవసం చేసుకుంటాయని రిపబ్లిక్–సీ వోటర్ సర్వేలో తేలింది. ఆంధ్రప్రదేశ్లో ఓట్లశాతం పరంగా చూస్తే వైఎస్సార్సీపీకి 41.2 శాతం, టీడీపీకి 31.2 శాతం, బీజేపీకి 11.3 శాతం, కాంగ్రెస్కు 9.3 శాతం ఓట్లు దక్కుతాయి. కేంద్రంలో ఎన్డీయే సాధారణ మెజారిటీకి చేరువగా వస్తుందని, యూపీఏ వంద సీట్లకు పైగా గెలుచుకుంటుందని సర్వేలో వచ్చింది.
No comments:
Post a Comment