జపాన్కు చెందిన కార్ల తయారీ కంపెనీ నిశాన్ చైర్మన్ కార్లస్ గోషన్ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కంపెనీ ఆస్తులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నాని పోలీసుల దర్యాప్తులో తేలిందని నిశాన్ కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా కార్లస్ పలు క్రమశిక్షణా రాహిత్యమైన చర్యలు సైతం చేశారని కంపెనీ పేర్కొంది. కార్లస్తోపాటు రిప్రజెంటేటివ్ డైరెక్టర్ గ్రెగ్ కెల్లీ కూడా తమ వేతనాలను టోక్యో స్టాక్ ఎక్ఛేంజ్ సెక్యూరిటీస్లో రిపోర్ట్ చేయడంలో విఫలమయ్యారని తెలిసింది.
జపాన్కు చెందిన కార్ల తయారీ కంపెనీ నిశాన్ చైర్మన్ కార్లస్ గోషన్ను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. కంపెనీ ఆస్తులను వ్యక్తిగత అవసరాలకు వినియోగించుకున్నాని పోలీసుల దర్యాప్తులో తేలిందని నిశాన్ కంపెనీ ప్రకటించింది. అంతేకాకుండా కార్లస్ పలు క్రమశిక్షణా రాహిత్యమైన చర్యలు సైతం చేశారని కంపెనీ పేర్కొంది. కార్లస్తోపాటు రిప్రజెంటేటివ్ డైరెక్టర్ గ్రెగ్ కెల్లీ కూడా తమ వేతనాలను టోక్యో స్టాక్ ఎక్ఛేంజ్ సెక్యూరిటీస్లో రిపోర్ట్ చేయడంలో విఫలమయ్యారని తెలిసింది.
No comments:
Post a Comment