మహాకూటమిలో సీట్ల పొత్తుల్లో భాగంగా దుబ్బాక టికెట్ను టీజేఎస్కు వెళ్లడంతో ఆక్కడి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి మనస్థాపానికి గురయ్యారు. దీంతో టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. హరీష్ రావు, తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలు ఆయనను కలిసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కంటతడి పెట్టారు. తన వద్ద డబ్బులు లేకపోవడంతోనే కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
మహాకూటమిలో సీట్ల పొత్తుల్లో భాగంగా దుబ్బాక టికెట్ను టీజేఎస్కు వెళ్లడంతో ఆక్కడి కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి చెరుకు ముత్యం రెడ్డి మనస్థాపానికి గురయ్యారు. దీంతో టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. హరీష్ రావు, తాజా మాజీ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డిలు ఆయనను కలిసినప్పుడు కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని కంటతడి పెట్టారు. తన వద్ద డబ్బులు లేకపోవడంతోనే కాంగ్రెస్ పార్టీ తనకు టికెట్ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment