ఆసీస్ జరిగిన తొలి టీ20లో రాణించిన ధావన్ సరికొత్త రికార్డు నమోదు చేశాడు. టీ20ల్లో ఒక క్యాలెండర్ ఏడాదిలో అత్యధిక పరుగులు(648, 2018లో) చేసిన ఆటగాడిగా ధావన్ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకూ టీ 20ఫార్మాట్లో ఒక ఏడాదిలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లి (641 పరుగులు, 2016లో)కోహ్లీ కొనసాగుతున్నాడు. ఇక 2018లో టీ20 ఫార్మట్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో ఫకర్ జామన్ (576), రోహిత్ శర్మ(567), బాబర్ అజామ్ (563)లు ధావన్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
Post Top Ad
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment