భారతీయ రైల్వేకు రిలయన్స్ జియో సర్వీస్ ప్రొవైడర్గా అవతరించింది. 2019, జనవరి 1నుంచి రైల్వేస్కు అధికారికంగా జియో తన సేవలను అందించనుంది. టెలికం రంగంలో ప్రధాన ప్రత్యర్థి భారతి ఎయిర్టెల్ షాకిచ్చి మరీ ఈ డీల్ను సొంతం చేసింది. రైల్వేలోని అన్ని వర్గాల ఉన్నతాధికారులు, సిబ్బందికి నాలుగు ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకురానుంది. ఇండియన్ రైల్వే ఎయిర్టెల్తో కుదుర్చుకున్న ఆరు ఏళ్ల ఒప్పందం డిసెంబర్ 31 న ముగియనుంది. ప్రతి ఏటా సుమారు 1.95 లక్షల మొబైల్ ఫోన్ కనెక్షన్ల కోసం రైల్వేలు రూ. 100 కోట్ల బిల్లు చెల్లిస్తున్నాయి.
Post Top Ad
Thursday, November 22, 2018
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment