న్యాయశాస్త్ర పట్టా పొంది న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయని వారికి హైకోర్టు తీపి కబురు అందించింది. జూనియర్ సివిల్ జడ్జీ (జేసీజే) పోస్టులకు న్యాయవాదులుగా ప్రాక్టీస్ చేయని వారి దరఖాస్తులు సైతం స్వీకరించాలని హైకోర్టు రిజిస్ట్రీకి ప్రధాన న్యాయమూర్తితో కూడిన ధర్మాసనం మధ్యంతర ఆదేశాలిచ్చింది. అయితే తాము వెలువరించే తుది తీర్పుకు లోబడి ఫలితాలుంటాయని, ఈలోగా జేసీజే పోస్టుల ఫలితాల్ని ప్రకటించరాదని వెల్లడించింది.
Post Top Ad
Thursday, November 01, 2018
ఇకపై వాళ్లు కూడా జడ్జీ అవ్వొచ్చు: హైకోర్టు
Subscribe to:
Post Comments (Atom)
Post Bottom Ad
Author Prolifile
...
No comments:
Post a Comment