తుఫాన్తో అతలాకుతలమైన శ్రీకాకుళంను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. విపత్తు సహాయక నిధి నుంచి రెండో విడత కింద కేంద్ర ప్రభుత్వం రూ.229.05 కోట్లను విడుదల చేస్తూ.. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ బుధవారం అనుమతులు మంజూరు చేశారు. తిత్లీ తుపాను నేపథ్యంలో ఉపశమన చర్యల కోసం ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. అక్టోబర్ 24 నుంచి 26 మధ్య బాధిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం నివేదిక మేరకు జాతీయ విపత్తు సహాయ నిధి(ఎన్డీఆర్ఎఫ్) నుంచి మరోసారి నిధులు మంజూరు చేయనున్నట్లు పేర్కొంది.
తుఫాన్తో అతలాకుతలమైన శ్రీకాకుళంను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. విపత్తు సహాయక నిధి నుంచి రెండో విడత కింద కేంద్ర ప్రభుత్వం రూ.229.05 కోట్లను విడుదల చేస్తూ.. కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్సింగ్ బుధవారం అనుమతులు మంజూరు చేశారు. తిత్లీ తుపాను నేపథ్యంలో ఉపశమన చర్యల కోసం ఈ మొత్తాన్ని విడుదల చేసినట్లు కేంద్రం పేర్కొంది. అక్టోబర్ 24 నుంచి 26 మధ్య బాధిత ప్రాంతాల్లో పర్యటించిన కేంద్ర బృందం నివేదిక మేరకు జాతీయ విపత్తు సహాయ నిధి(ఎన్డీఆర్ఎఫ్) నుంచి మరోసారి నిధులు మంజూరు చేయనున్నట్లు పేర్కొంది.
No comments:
Post a Comment