ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ విమానయాన సంస్థలు పండగ సీజన్లో వినియోగదారులను ఆఫర్లతో ముంచెత్తుతున్నాయి. తద్వారా క్యాష్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ కూడా డిస్కౌంట్ ధరల్లో విమాన టికెట్లను అందిస్తోంది. ప్రత్యేక దివాలీ సేల్లో భాగంగా రూ.888 ప్రారంభ ధరకే టికెట్లను ఇస్తోంది. నవంబర్ 8 నుంచి మార్చి 31, 2019వరకు ప్రయాణానికిగానూ అక్టోబర్ 28లోగా టికెట్లను బుక్ చేసుకుంటేనే ఆఫర్ వర్తిస్తుంది. ఇదివరకే ఇండిగో అందించిన రూ.899 టికెట్ దివాలీ సేల్ అక్టోబర్ 24తో ముగిసింది.
ఇంధన ధరలు భారీగా పెరుగుతున్నప్పటికీ విమానయాన సంస్థలు పండగ సీజన్లో వినియోగదారులను ఆఫర్లతో ముంచెత్తుతున్నాయి. తద్వారా క్యాష్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ కూడా డిస్కౌంట్ ధరల్లో విమాన టికెట్లను అందిస్తోంది. ప్రత్యేక దివాలీ సేల్లో భాగంగా రూ.888 ప్రారంభ ధరకే టికెట్లను ఇస్తోంది. నవంబర్ 8 నుంచి మార్చి 31, 2019వరకు ప్రయాణానికిగానూ అక్టోబర్ 28లోగా టికెట్లను బుక్ చేసుకుంటేనే ఆఫర్ వర్తిస్తుంది. ఇదివరకే ఇండిగో అందించిన రూ.899 టికెట్ దివాలీ సేల్ అక్టోబర్ 24తో ముగిసింది.
No comments:
Post a Comment