చిత్ర, విచిత్రమైన నిబంధనలు పెడుతూ వినియోగదారులకు చిరాకు తెప్పిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో నిబంధనను ప్రవేశపెడుతోంది. ఎస్బీఐ ఏటీఎంల్లో ఇప్పటివరకు రోజుకు రూ.40 వేల నగదు తీసుకోవడానికి అవకాశం ఉండగా ఇక నుంచి దాన్ని రూ.20 వేలకు కుదించింది. అక్టోబర్ 31 అర్ధరాత్రి నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఎస్బీఐ క్లాసిక్, మ్యాస్ట్రో డెబిట్ కార్డులు వినియోగిస్తున్న ఎస్సీఐ ఖాతాదారులంతా దీని పరిధిలోకి రానున్నారు. డిజిటల్ లావాదేవీలు పెంచే ఉద్దేశంతోనే ఈ చర్య తీసుకున్నట్టు ఎస్బీఐ తెలిపింది.
చిత్ర, విచిత్రమైన నిబంధనలు పెడుతూ వినియోగదారులకు చిరాకు తెప్పిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరో నిబంధనను ప్రవేశపెడుతోంది. ఎస్బీఐ ఏటీఎంల్లో ఇప్పటివరకు రోజుకు రూ.40 వేల నగదు తీసుకోవడానికి అవకాశం ఉండగా ఇక నుంచి దాన్ని రూ.20 వేలకు కుదించింది. అక్టోబర్ 31 అర్ధరాత్రి నుంచి ఈ నిబంధన అమల్లోకి రానుంది. ఎస్బీఐ క్లాసిక్, మ్యాస్ట్రో డెబిట్ కార్డులు వినియోగిస్తున్న ఎస్సీఐ ఖాతాదారులంతా దీని పరిధిలోకి రానున్నారు. డిజిటల్ లావాదేవీలు పెంచే ఉద్దేశంతోనే ఈ చర్య తీసుకున్నట్టు ఎస్బీఐ తెలిపింది.
No comments:
Post a Comment