తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నాయకులు తమ ప్రసంగాల్లో వేడి పెంచుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నల్గొండ జిల్లా ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ గోసీలు ఊడిపోతాయని అన్నందుకు, కాంగ్రెస్ నేత జానా రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే లాగులు ఊడుతాయని ఆయన విమర్శించారు. హామీలు నెరవేర్చలేకే ముందస్తు ఎన్నికలకు వచ్చారని పేర్కొన్నారు. తాము చేసిన సంక్షేమ పథకాల కింద రైతు బంధు పథకం ఏ పాటిదంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్కు అహంకారం ఎక్కువైందని, అధికారం లేకపోతే అహంకారం కూడా పోతుందన్నారు.
తెలంగాణలో ఎన్నికలు దగ్గరపడుతుండటంతో నాయకులు తమ ప్రసంగాల్లో వేడి పెంచుతున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నల్గొండ జిల్లా ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ గోసీలు ఊడిపోతాయని అన్నందుకు, కాంగ్రెస్ నేత జానా రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే లాగులు ఊడుతాయని ఆయన విమర్శించారు. హామీలు నెరవేర్చలేకే ముందస్తు ఎన్నికలకు వచ్చారని పేర్కొన్నారు. తాము చేసిన సంక్షేమ పథకాల కింద రైతు బంధు పథకం ఏ పాటిదంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్కు అహంకారం ఎక్కువైందని, అధికారం లేకపోతే అహంకారం కూడా పోతుందన్నారు.
No comments:
Post a Comment